ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ సారి మార్చి నెలలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మార్చి 1 నుండి మొదటి సంవత్సరం,మార్చి 2 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.మర్చి ఇరవై తేదీలోగా అన్ని పరీక్షలు పూర్తవుతాయి. . ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యి 12 గంటలకు నిముషాలకు ముగుస్తుంది పూర్తి టైం టేబుల్ పిడిఎఫ్ డౌన్ లోడ్ చేసుకోండి.
Related Posts

పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
- kiran
- May 31, 2025
- 0

అమరావతి నేతకు గుర్తింపు దక్కేనా?
- kiran
- December 1, 2024
- 0

జిల్లాలో అక్టోబరు 21 నుండి 31వ తేదీ వరకు పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు
- kiran
- October 20, 2024
- 0