ఏపీ ఎన్నికలు మే 13న

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు మే 13 న నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ వెల్లడించింది. శనివారం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. మే నెల 13 వతేదీన సోమవారం నాడు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: